ప్రధాని మోడీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంటారు. తన గెలుపుకు,ప్రస్తుత తన ఇమేజికి కారణమైన సోషల్మీడియా, మీడియాను చాల జాగ్రత్తగా...
News Updates లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
News Updates లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
11, జూన్ 2020, గురువారం
1, మే 2020, శుక్రవారం
కరోనా బారిన పడిన రష్యా ప్రధాని
మే 01, 2020
కరోనా బారినపడిన దేశాల అగ్రనేతల జాబితాలో రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ (54) సైతం చేరిపోయారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్కు వెళ్లారు...
సడలింపుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిద్దం
మే 01, 2020
శనివారం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం సడలించే అవకాశం ఉండంటంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు సిద్ధం చేస...
గుంటూరు-విజయవాడ రహదారి బంద్
మే 01, 2020
గుంటూరు జిల్లా వైపు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉన్న ఒక్కేఒక్క మార్గమైన వారధిపై (జాతీయ రహదారితో అనుసంధానమైన హైవే వంతెన) గుంటూరు జిల్లా తాడ...
28, ఏప్రిల్ 2020, మంగళవారం
సొంతూళ్లకు వలస కార్మికులు.. ఏపీ సర్కారు నిర్ణయం
ఏప్రిల్ 28, 2020
సొంతూళ్లకు వెళ్లాలనుకునే వలస కూలీలకు జగన్ సర్కార్ శుభవార్త . కూలీలను వారి స్వగ్రామాలకు పంపేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది . దీనిక...
26, ఏప్రిల్ 2020, ఆదివారం
తమిళనాడు అంత్యక్రియలు అడ్డుకుంటే నేరం
ఏప్రిల్ 26, 2020
ఇప్పుడు చావుకు చచ్చేచావు వచ్చింది. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడం పెను సవాల్గా మారిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొత...
కరోనా పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఏప్రిల్ 26, 2020
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసిన విషయాన్ని సీఎం వైఎస్ జగన్ అధికారులకు వివరించారు. అలాగే ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపుల...
ప్రజలు నడిపిస్తున్న యుద్ధం ఇది ..
ఏప్రిల్ 26, 2020
మన్ కీ బాత్ లో ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రజలతో మాట్లాడారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో క...
25, ఏప్రిల్ 2020, శనివారం
దుబాయిలో రంజాన్ సడలింపులు
ఏప్రిల్ 25, 2020
కరోనా విస్తరిస్తున్నప్పటికీ రంజాన్ మాసం దృష్ట్యా శుక్రవారం నుంచి దుబాయ్ ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల ...
రంజాన్ సందర్బంగా ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు
ఏప్రిల్ 25, 2020
రంజాన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రంజాన్ మాసంలో ప్రత్యేక సడలింపులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మస...
హైదరాబాద్కు కేంద్రబృందం
ఏప్రిల్ 25, 2020
తెలంగాణలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందాన్ని (ఐఎంసీటీ) పంపించనుంది....
సూర్యరశ్మితో కరోనా కంట్రోల్ అవుతుందా...?
ఏప్రిల్ 25, 2020
అతినీలలోహిత కిరణాలకు వైర్సను ఎదుర్కొనే శక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ వైర్సలోని జన్యు పదార్థాన్ని...
21, ఏప్రిల్ 2020, మంగళవారం
హలీం రుచి చూసే భాగ్యం లేదు…
ఏప్రిల్ 21, 2020
మరో నాలుగు రోజుల్లో రంజాన్ మాసం మొదలవుతోంది. సాధారణ రోజుల్లోనైతే హలీం ప్రియులకు ఇది పండగే! రోజూ ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా హైదరాబాద్లో...
పోలీసుల దెబ్బలకు వ్యక్తి మృతి
ఏప్రిల్ 21, 2020
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వెంకటపతికాలనీకి చెందిన మహ్మద్ గౌస్ (28) సోమవారం ఉదయం మెడికల్ షాపునకు బయల్దేరాడు. టింబర్ డిపోలో పనిచ...
వీడియోలు చూసి మద్యం తయారీ
ఏప్రిల్ 21, 2020
లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. నిత్యావసరాలు తప్ప మిగతా దుకాణాలన్నీ మూతపడిపోయాయి. దీంతో ముఖ్యంగా మందు బాబులు...
20, ఏప్రిల్ 2020, సోమవారం
కెనడాలో కాల్పులు ... 16 మంది మృతి
ఏప్రిల్ 20, 2020
కెనడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ అధికారి సహా 16 మందిని హతమార్చాడో దుండగుడు. ఈ ఘటన నోవా స్కోటియాలో జరిగింది. పోలీసు అధికా...
కరోనా మేడ్ ఇన్ చైనా
ఏప్రిల్ 20, 2020
కరోనా వ్యాప్తి విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు చైనాపై విరుచుకుపడ్డారు. ‘‘కరోనా సమాచారాన్ని బహిర్గతపర్చడంలో చైనా ఆ...
19, ఏప్రిల్ 2020, ఆదివారం
బోనులో మనిషి... బోను బయట వన్యప్రాణులు
ఏప్రిల్ 19, 2020
నిత్యం సందడిగా ఉండే హైదరాబాద్ జూ పార్కులో లాక్డౌన్ కారణంగా నిశ్శబ్దం ఆవహించింది. మామూలు సమయంలో వన్యప్రాణులను చూసేందుకు పెద్ద సంఖ్యల...
ప్లాస్మా చికిత్సతోనే కరోనా వ్యాప్తి కు అడ్డుకట్ట
ఏప్రిల్ 19, 2020
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు ప్లాస్మా యాంటీ బాడీలతో చికిత్స మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న రోగు...
16, ఏప్రిల్ 2020, గురువారం
పేదల పరిస్థితి ఏమిటి... నారా లోకేష్
ఏప్రిల్ 16, 2020
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు. రాష్ట్రంలో నాలుగు రోజులు క్వారంటైన్లో ఉన్నవ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)